శబరిమల ఆలయానికి  మకరవిల్లకు  పండుగ  చాల  ముఖ్యమైనది .  మకరసంక్రాంతి  నుండి  7 రోజులు ఈ  పండుగ  జరుపుతారు .
మకరసంక్రాంతి కంటే 3 రోజుల ముందు పండ లం  అను  ప్రాంతం  లో  ఉన్న  వలియ కోయిక్కల్  శాస్త  ఆలయం  నుండి  స్వామి  వారి  ఆభరణాలు  తెస్కొని  వస్తారు. ఆభరణాల  పెట్టెను  మోస్తున వ్యక్తి  స్వామి  నామస్మరణతో  పారవశ్యం  చెందుతూ , మద్యలో  కొన్ని  దేవాలయాల  ముందు  ఆగుతూ  , శబరిమల  చేరుతారు . సాయం  సంధ్య  వేళలో  దీపాల  వెలుగులో , బాజా  బజంత్రీ  లతో , స్వామి  ఆభరణాలను  సన్నిధానం  లో  కి   చేరుస్తారు .ఆ   సమయలో  ఆకాసంలో  ఒక  గద్ద  ఆ  పెట్టె  చుట్టూ  ఓ  ప్రదక్షణ  చేసి  వెళ్ళిపోతుంది .
లం  అను  ప్రాంతం  లో  ఉన్న  వలియ కోయిక్కల్  శాస్త  ఆలయం  నుండి  స్వామి  వారి  ఆభరణాలు  తెస్కొని  వస్తారు. ఆభరణాల  పెట్టెను  మోస్తున వ్యక్తి  స్వామి  నామస్మరణతో  పారవశ్యం  చెందుతూ , మద్యలో  కొన్ని  దేవాలయాల  ముందు  ఆగుతూ  , శబరిమల  చేరుతారు . సాయం  సంధ్య  వేళలో  దీపాల  వెలుగులో , బాజా  బజంత్రీ  లతో , స్వామి  ఆభరణాలను  సన్నిధానం  లో  కి   చేరుస్తారు .ఆ   సమయలో  ఆకాసంలో  ఒక  గద్ద  ఆ  పెట్టె  చుట్టూ  ఓ  ప్రదక్షణ  చేసి  వెళ్ళిపోతుంది . 
చీకటి పడే వేళకి, భక్తుల చూపు అంతా ఉత్తర -తూర్పు దిక్కుల మధ్యకి కేంద్రీకృతం అవుతుంది . అది మకర జ్యోతి ఆస్సన్నం అయ్యే సమయం .జ్యోతి దర్శనం ....శరణు ఘోష తో శబరిమల మారు మ్రోగి పోతుంది . భక్తుల కి చెప్పలేని సంతోషం , ఆనందం . ఆ జ్యోతి ని కళ్లారా చూసి జన్మ తరింప చేస్కొంటారు .
 
మనిమందపం దగ్గర , మెట్ల పూజ నిర్వహిస్తారు . పూజ తర్వాత మాలికాపురతమ్మ ఏనుగు అంబారి పైన , మేళ్ళ తాళాలతో పతినేట్టంపడి గుండా ప్రధాన ఆలయం చేరుతుంది .
 
7 రోజుల ఉత్యవాలు "గురుతి "అనే ఉత్యవం తో ముగుస్తాయి .
మకరసంక్రాంతి కంటే 3 రోజుల ముందు పండ
 లం  అను  ప్రాంతం  లో  ఉన్న  వలియ కోయిక్కల్  శాస్త  ఆలయం  నుండి  స్వామి  వారి  ఆభరణాలు  తెస్కొని  వస్తారు. ఆభరణాల  పెట్టెను  మోస్తున వ్యక్తి  స్వామి  నామస్మరణతో  పారవశ్యం  చెందుతూ , మద్యలో  కొన్ని  దేవాలయాల  ముందు  ఆగుతూ  , శబరిమల  చేరుతారు . సాయం  సంధ్య  వేళలో  దీపాల  వెలుగులో , బాజా  బజంత్రీ  లతో , స్వామి  ఆభరణాలను  సన్నిధానం  లో  కి   చేరుస్తారు .ఆ   సమయలో  ఆకాసంలో  ఒక  గద్ద  ఆ  పెట్టె  చుట్టూ  ఓ  ప్రదక్షణ  చేసి  వెళ్ళిపోతుంది .
లం  అను  ప్రాంతం  లో  ఉన్న  వలియ కోయిక్కల్  శాస్త  ఆలయం  నుండి  స్వామి  వారి  ఆభరణాలు  తెస్కొని  వస్తారు. ఆభరణాల  పెట్టెను  మోస్తున వ్యక్తి  స్వామి  నామస్మరణతో  పారవశ్యం  చెందుతూ , మద్యలో  కొన్ని  దేవాలయాల  ముందు  ఆగుతూ  , శబరిమల  చేరుతారు . సాయం  సంధ్య  వేళలో  దీపాల  వెలుగులో , బాజా  బజంత్రీ  లతో , స్వామి  ఆభరణాలను  సన్నిధానం  లో  కి   చేరుస్తారు .ఆ   సమయలో  ఆకాసంలో  ఒక  గద్ద  ఆ  పెట్టె  చుట్టూ  ఓ  ప్రదక్షణ  చేసి  వెళ్ళిపోతుంది . చీకటి పడే వేళకి, భక్తుల చూపు అంతా ఉత్తర -తూర్పు దిక్కుల మధ్యకి కేంద్రీకృతం అవుతుంది . అది మకర జ్యోతి ఆస్సన్నం అయ్యే సమయం .జ్యోతి దర్శనం ....శరణు ఘోష తో శబరిమల మారు మ్రోగి పోతుంది . భక్తుల కి చెప్పలేని సంతోషం , ఆనందం . ఆ జ్యోతి ని కళ్లారా చూసి జన్మ తరింప చేస్కొంటారు .
మనిమందపం దగ్గర , మెట్ల పూజ నిర్వహిస్తారు . పూజ తర్వాత మాలికాపురతమ్మ ఏనుగు అంబారి పైన , మేళ్ళ తాళాలతో పతినేట్టంపడి గుండా ప్రధాన ఆలయం చేరుతుంది .
7 రోజుల ఉత్యవాలు "గురుతి "అనే ఉత్యవం తో ముగుస్తాయి .

0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment