గురు అను మంత్రములో --గు , ర , ఉ   అను మూడు అక్షరములు ఉన్నవి.
గ    అనునది  విఘ్నేశ్వర బీజాక్షరము
ర   అనునది   అగ్నిబీజక్షరము
ఉ  అనునది   విష్ణుబీజాక్షరము
ఈ మూడు బీజాక్షరాలు చేరి  "గురు " అను మాత్రం ఏర్పడింది.
With the blessings of SriGuru & Sri Gayathri Matha
 
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment